ప్రజాశక్తి-నరసరావుపేట (పల్నాడు జిల్లా) : సిపిఎం సీనియర్‌ నాయకులు నరసరావుపేట మండలం పాలపాడు గ్రామానికి చెందిన గాదె చిన్నపరెడ్డి ...
ప్రజాశక్తి - రాజోలు (కోనసీమ) : అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెంలో ఓఎన్జీసీ డ్రిల్లింగ్‌ సైట్‌ వద్ద పైపు ...
హైదరాబాద్‌ : మెగా కుటుంబంలో సందడి నెలకొంది. సినీ నటుడు రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఉపాసన ఓ మగ, ఆడ శిశువులకు జన్మనిచ్చినట్లు మెగాస్టార్‌ చిరంజీవి ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. తల ...
- చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలతో తీవ్ర ఉద్రిక్తత - విధ్వంసానికి దిగిన టిడిపి శ్రేణులు - ఇంటిపై దాడి... కార్యాలయానికి నిప్పు - ...
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను పార్లమెంట్ ముందుకు తీసుకొస్తున్నారు. పదిసార్లు బడ్జెట్లు ప్రవేశపెట్టిన ...
1947-48 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆర్‌కే షన్ముఖం చెట్టి 1947 నవంబర్ 26వ తేదీన దీనిని పార్లమెంటులో ...
న్యూఢిల్లీ : స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జి) మహిళా పారిశ్రామికవేత్తలతో 'షీమార్ట్స్‌'ను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఆదివారం బడ్జెట్‌ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ.. కమ్ ...
ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఐటి చట్టం- 2025 అమలు.. ట్యాక్స్ నిబంధనల్లో సడలింపు.. TCS 5% నుంచి 2 శాతానికి తగ్గింపు.. మోటార్ ...
న్యూఢిల్లీ : సెమీకండక్టర్‌ ఇండియా మిషన్‌ 2 ఓ ను మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఆదివారం లోక్‌సభలో వార్షిక బడ్జెట్‌ను ...
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంటులో 2026-27 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న వేళ ... ఆదివారం ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి త ...
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ (Budget 2026-27)ను ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ బడ్జెట ...
- తొలి కిస్తు 40.77 లక్షలు - రెండవ విడత 39.15 లక్షలు - మొత్తం అర్హు ల్లో ఇంకో 44 వేలు తగ్గుదల ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- ...